Posted on 2024-12-30 09:18:32
అధికారులు స్పందించని ఎడల కబ్జాకు గురైన ప్రభుత్వ భూములపై తుడుందెబ్బ ఆధ్వర్యంలో పచ్చా జెండాలు పాతుతం
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూములును గుర్తించి సర్వే చేయాలని వినతిపత్రం ఇవ్వడం జరిగినది,వారు మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూములు కొన్ని వేల ఎకరాలు కబ్జాకు గురై ఉన్నవి,పలుమార్లు తాసిల్దార్ కి వినతి పత్రం ఇచ్చినా...కబ్జా గురయ్యాయని పలు పత్రికలలో వార్తలు వచ్చిన వారీ మీద ఇప్పటి వరకు చర్యలు తీసుకున్నది లేదు,ఏజెన్సీ ప్రాంతంలో మా చట్టాలను తుంగలో తొక్కుతూ కొందరు కబ్జా రాయుళ్లు భూకబ్జాలకు పాల్పడుతున్నారని,వారికి సహకరిస్తున్న ప్రభుత్వ అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని,కబ్జాకు గురైన ప్రభుత్వ భూముల పై రెవెన్యూ అధికారులు స్పందించనీ ఎడల తుడుం దెబ్బ ఆధ్వర్యంలో భూమి లేని నిరు పేదలను కలుపుకొని కబ్జాకు గురైన ప్రభుత్వ భూములపై పచ్చజెండాలు పాతుతామని తంబల్ల రవి హెచ్చరించారు,
ఈ కార్యక్రమంలో బండారు సూర్యనారాయణ, వాసం పోలయ్య,కారం నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >