Posted on 2023-11-09 19:20:49
డైలీ భారత్, సిరిసిల్ల : సిరిసిల్ల శాసనసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేకే మహేందర్ రెడ్డి ఈరోజు నామినేషన్ దాఖలు చేశాడు..అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత పది సంవత్సరాల బిఆర్ఎస్ పాలనలో ప్రజలు విసిగిపోయారని మాటలకు మాత్రమే పరిమితమై చేతలకు పరిమితం కాకుండా టిఆర్ఎస్ పనితీరు ఉందని.. ప్రపంచంలోనే గొప్పగా చెప్పుకునే కాలేశ్వరం ప్రాజెక్టు అవినీతిలో కోరుకుపోయి కుప్పకూలిపోతుందని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా కాటికి పంపుతున్నాడని, బతుకమ్మ చీరల పేరిట సంవత్సరంలో కేవలం మూడు నెలలు మాత్రమే పని కల్పించి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆగం చేస్తున్నాడని, సిరిసిల్లను డల్లాస్,న్యూయార్క్ చేస్తా అని అన్న కేటీఆర్ వర్షాలు పడితే నీళ్లలో ఎందుకు మునుగుతుందని అన్నారు. సిరిసిల్లలో ల్యాండ్ మాఫియా సాండ్ మాఫియా బతుకమ్మ చీరల మాఫియా తో పాటు మాదక దవ్యాల మాఫియాను కేటీఆర్ తీసుకొచ్చాడని, అధికార దుర్వినియోగానికి పాల్పడనని అన్న కేటీఆర్ ప్రజా ఆశీర్వాద సభల పేరిట యువ సమ్మేళనం పేరిట టిఆర్ఎస్ నాయకులు డబ్బులు ఎందుకు పంచుతూ దొరికారని అన్నాడు. సిరిసిల్లలో ఎన్నికల నియామాలని టిఆర్ఎస్ నాయకులు ఉల్లంఘిస్తున్నారని, సిరిసిల్లలో ఉన్న విగ్రహాల సాక్షిగా ప్రమాణం చేసి డబ్బులు మధ్యము పంచకుండా అధికార దుర్వినియోగం చేయకుండా ఎన్నికల్లో పోటీ చేస్తారని కేకే మహేందర్ రెడ్డి అన్నాడు
సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్
Posted On 2026-06-06 20:53:26
Readmore >
14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ
Posted On 2026-06-06 16:51:52
Readmore >
వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు
Posted On 2026-06-06 16:51:06
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి
Posted On 2026-06-06 16:50:07
Readmore >
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >