| Daily భారత్
Logo




ఐదో రోజు బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి రాణి రుద్రమదేవి ప్రచారం

News

Posted on 2023-11-08 18:57:41

Share: Share


ఐదో రోజు బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి రాణి రుద్రమదేవి ప్రచారం

డైలీ భారత్, సిరిసిల్ల :సిరిసిల్ల లో బీజేపి ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచారంలో భాగంగా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజలు చేసి అనంతరం పలు వార్డులలో ప్రచారం నిర్వహించారు. 

ఐదవ రోజు విజయవంతంగా కొనసాగిన సిరిసిల్ల బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి రాణి రుద్రమ్మ  పాదయాత్ర ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. నియంత పాలన అంతం చేయడానికి యావత్ సమాజం ఒకటైందని రాణి రుద్రమ్మ తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో సిరిసిల్ల అసెంబ్లీ బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రచారం నిర్వహించారు. పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీను , గరిపే ప్రభాకర్ బీజేవైఎం జిల్లా కార్యదర్శి వంగ అనిల్ కుమార్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఎనగంటి నరేష్, శిరస్వాల్ కైలాష్, తడుక విజయ్ ,కొండ నరేష్ తదితరులు పాల్గొన్నారు. 

Image 1

వేధింపులను మౌనంగా భరించకండి.. ఎదురించండి.

Posted On 2026-06-06 10:44:23

Readmore >
Image 1

గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్

Posted On 2026-06-06 08:15:43

Readmore >
Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >
Image 1

విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు

Posted On 2026-06-05 21:41:53

Readmore >
Image 1

బూర్గంపహాడ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

Posted On 2026-06-05 21:39:54

Readmore >
Image 1

కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

Posted On 2026-06-05 21:28:52

Readmore >
Image 1

సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్

Posted On 2026-06-05 21:27:15

Readmore >
Image 1

500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

Posted On 2026-06-05 20:42:30

Readmore >
Image 1

కాకినాడ రూరల్: సీనియర్ అసిస్టెంట్ ఇంటిపై ఏసీబీ దాడులు

Posted On 2026-06-05 20:39:30

Readmore >
Image 1

పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌

Posted On 2026-06-05 20:23:17

Readmore >