Posted on 2026-07-23 14:52:41
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం జిల్లా ఎస్పీ బిరుదు రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు సుజాతనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు "నాకా బంధీ" తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలు, హెల్మెట్, సీట్ బెల్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారులపై మోటార్ వెహికల్ (MV) యాక్ట్ కింద కేసులు నమోదు చేసి, ఫైన్లు విధించారు. నిబంధనలు అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సుజాతనగర్ ఎస్ఐ రమాదేవి, ఏఎస్ఐలు సత్యం, శివాజీ గణేష్, హెచ్సీలు నరసింహారావు, రవి, పిసీలు బాబు, మహేష్, నాగరాజు, బాలకృష్ణ తదితర సిబ్బంది పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్పోస్ట్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >