Posted on 2026-07-19 09:35:57
డైలీ భారత్ డెస్క్: ఇమామ్ ఖువా అనే తాంత్రికుడు తన భార్య మోమినా బేగంతో కలిసి బిహార్లోని కృష్ణగంజ్లో ఉంటున్నాడు.అయితే.. భార్య మోమినా, సుదీప్ పాల్ అనే వ్యక్తితో గత ఏడేళ్ల నుంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.ఇటీవల ఈ విషయం తెలిసి.. మరోసారి ఇలాంటి పాడు పనులు చేయొద్దని భార్యను మందలించిన ఇమామ్.దాంతో.. భర్త అడ్డు తొలగించుకోవాలని, ప్రియుడు సుదీప్తో కలిసి హత్యకు ప్లాన్ చేసిన మోమినా.ఓ తాంత్రిక పని ఉందని.. ఇమామ్ను బెంగాల్ బాగ్దోగ్రాకు స్నేహితుడి సాయంతో పిలిపించిన సుదీప్ పాల్.అక్కడి రాగానే ఇద్దరు మేనళ్లులతో కలిసి ఇమామ్ హత్య.. తల లేని దేహాన్ని టీ గార్డెన్లో పాతిపెట్టి పరార్.టీ ఆకులు తీస్తున్న టైంలో తల లేని డెడ్ బాడీ కనిపించడంతో.. పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు.విచారణలో భాగంగా అతనిని ఇమామ్ ఖువా అని గుర్తించి.. హత్యకు గల కారణాలపై దర్యాప్తు మొదలు.ఈ క్రమంలోనే భార్య మోమినాపై అనుమానం వచ్చి.. వివాహేతర సంబంధం కోణంలో విచారణ షురూ.సుదీప్ పాల్తో మోమినా ఎఫైర్లో ఉందని తెలిసి.. వాళ్లే ఈ హత్యకు ప్లాన్ చేశారని తేల్చిన అధికారులు.మోమినా, సుదీప్ సహా.. అతని ఇద్దరి మేనళ్లులు, మరో స్నేహితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >