Posted on 2026-07-19 08:03:14
డైలీ భారత్, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా ప్రారంభించబడిన టాటా ఏఐఏ ఇన్సూరెన్స్ బ్రాంచ్ శనివారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధులుగా మోటివేషనల్ స్పీకర్ శ్రీపాదరావు సిద్దిపేట బ్రాంచ్ మేనేజర్ నవీన్ గౌడ్ తో పాటు కామారెడ్డి అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ రాకేష్ ఆధ్వర్యంలో ఇన్సూరెన్స్ కార్యాలయం ప్రారంభించిన అనంతరం స్థానిక గౌడ్ ఫంక్షన్ హాల్ లో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.ఈ సదస్సులో వారు మాట్లాడుతూ పలువురికి ఉద్యోగ వ్యాపార అవకాశాల నిమిత్తం ఇన్సూరెన్స్ కంపెనీని ప్రారంభించినట్లు వారు తెలిపారు. ఉద్యోగ అవకాశాల ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా ఏ విధంగా చేసుకుంటే లాభం అవుతుందని వారికి అవగాహన కల్పించారు. ఈ అవగాహన సదస్సులో కామారెడ్డి జిల్లాలోని జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన సుమారు 300 మంది ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేశారు. అనంతరం వారికి భోజన సౌకర్యాలు కల్పించారు.
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >