Posted on 2026-04-07 10:52:38
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం గుత్తి కోయ గ్రామంలో చదువుకున్న విజయవంతమైన వ్యక్తులతో వీరికి కౌన్సిలింగ్ ఇప్పించడం జరిగింది గుత్తి కోయలలో విద్య పట్ల ఆసక్తి మరియు మావోయిస్టు తీవ్రవాదం పట్ల దూరంగా ఉండే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మణుగూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ అశోక్ రెడ్డి, అశ్వాపురం ఎస్ఐ రాజేష్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వార్డ్ మెంబర్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >
అర్థరాత్రి వేళ ఆపన్నహస్తం.. ""ఆపరేషన్ కవాచ్" తో సురక్షితంగా తల్లి ఒడికి బాలుడు!
Posted On 2026-04-08 17:33:40
Readmore >