| Daily భారత్
Logo




ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించిన నలుగురు వ్యక్తులు పై కేసు నమోదు

News

Posted on 2026-04-05 07:47:28

Share: Share


ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించిన నలుగురు వ్యక్తులు పై కేసు నమోదు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం ఇటీవల ప్రభుత్వ బియ్యాన్ని ఆటోలు తరలిస్తుండగా సివిల్ సప్లై ఆరని అడ్డుకున్న వ్యక్తులను రిమాండ్ కు తరలించడం జరిగినది.  వివరాలలోకి వెళితే సుజాతనగర్ మండలానికి చెందిన నలుగురు వ్యక్తులు అనగా అజ్మీర లక్ష్మణ్, అజ్మీర రాజ్ కుమార్, బండి భాస్కర్ మరియు ఆదినారాయణ అను వ్యక్తులు కొమ్ముగూడెం గ్రామములోని లబ్ధిదారుల వద్ద నుండి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేయబడుతున్న రేషన్ బియ్యాన్ని తక్కువ రేటుకు కొనుగోలు చేసుకుని,తమ వద్ద ఉన్న ట్రాలీఆటోలో లోడ్ చేసుకుని కొత్తగూడెం వైపునకు వెళుతూ ఉండగా,నమ్మదగిన సమాచారం మేరకు సివిల్ సప్లై అధికారి నిక్కిలి వెంకటేశ్వర్లు(R.I), కొమ్ముగూడెం గ్రామంలోని పెద్దమ్మతల్లి దేవాలయం వద్ద ట్రాలీఆటోను ఆపి తనిఖీ చేయగా, సదరు వ్యక్తులు కోపోద్రిక్తులై సివిల్ సప్లై అధికారి నిక్కిలి వెంకటేశ్వర్లు పై దాడి చేసిన ఘటన విధితమే, అయితే ప్రభుత్వ అధికారిపై దాడి చేసి, విధులకు ఆటంకం కలిగించినందుకు గాను, కేసు నమోదు చేసిన జూలూరుపాడు పోలీసులు, సమగ్ర దర్యాప్తు మరియు విచారణను వేగవంతం చేసి, నిందితులను రిమాండ్ నిమిత్తము గౌరవ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వారి ఎదుట హాజరు పరచడం జరిగినది. ఎవరైనా వ్యక్తులు ప్రభుత్వ అధికారులపై దాడికి పాల్పడిన లేదా ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించిన చట్టపరమైన చర్యలు తీసుకోని రిమాండ్ కు తరలించడం జరుగుతుందని, జూలూరుపాడు పోలీస్ స్టేషన్ ఎస్.ఐ బాధావతు రవి తెలిపినారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Image 1

కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్

Posted On 2026-04-09 15:19:40

Readmore >
Image 1

చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు

Posted On 2026-04-09 14:11:13

Readmore >
Image 1

ఘనంగా పి ఆర్ టి యు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-04-09 12:29:36

Readmore >
Image 1

కామారెడ్డి వైద్యుడికి రాష్ట్ర స్థాయి గౌరవం

Posted On 2026-04-09 12:28:28

Readmore >
Image 1

గంటల వ్యవధిలోనే మిస్సింగ్ బాలిక ఆచూకీ లభ్యం

Posted On 2026-04-09 12:04:35

Readmore >
Image 1

ఈవీఎం గోదాం ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-04-09 11:56:29

Readmore >
Image 1

యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి

Posted On 2026-04-09 06:18:50

Readmore >
Image 1

సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన ఎమ్మెల్యే

Posted On 2026-04-09 06:13:27

Readmore >
Image 1

తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం

Posted On 2026-04-09 06:00:41

Readmore >
Image 1

“ప్రజాభద్రత–పోలీసు బాధ్యత”

Posted On 2026-04-09 05:56:24

Readmore >