Posted on 2026-04-02 08:47:46
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా ప్రధాన దవాఖానలో గర్భిణీలు, రోగులకు స్కానింగ్ సేవలు అందకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. 3 రోజులుగా స్కానింగ్ చేయకుండా తిప్పుతున్నారని రోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉదయం నుంచి డాక్టర్ అందుబాటులో లేడని సిబ్బంది చెప్తున్నారని వారు మండిపడ్డారు. గట్టిగ అడిగేసరికి గర్భిణీలకు మాత్రమే స్కానింగ్ చేస్తామని మిగతా రోగులకు చేయమని ఆస్పత్రి సిబ్బంది చెప్పగా వారు మండిపడ్డారు.
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >