Posted on 2026-03-09 19:20:29
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: ఎమ్మెల్యే రాందాస్ నాయక్ కు వినతి పత్రం అందించిన భారతీయ గోర్ బంజర పోరాట సమితి అధ్యక్షులు బానోత్ దుర్గప్రసాద్ మరియు సర్పంచ్ ఉప సర్పంచ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాజూలూరుపాడుమండల పరిధిలో ఉన్న కొమ్ముగూడెం గ్రామపంచాయతీలో శిధిలవస్థకు చేరుకున్న పశువైద్యశాలని నూతన పశువైద్యశాలను నిర్మించాలని దుర్గా ప్రసాద్ సర్పంచ్ ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో వైరా ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇవ్వటం జరిగిందని వారు తెలియజేశారు ఆయన స్పందిస్తూ త్వరలోనే భవనాన్ని కూల్చి కొత్త భవనాన్ని నిర్మించేలాగా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలియజేశారని వారు తెలియజేశారు ఏది ఏమైనా పనికి అతి త్వరగా సిద్ధులవస్థలో ఉన్న శిధిలవస్థలో ఉన్న పశువుల వైద్యశాలను కూల్చి కొత్త పశువుల వైద్యశాల భవనాన్ని నిర్మించుకుంటే వచ్చే వర్షాకాలం సీజన్లో భవనం పడిపోయే పరిస్థితిలో ఉన్నాయని ఈ పరిస్థితి అంతా గమని మార్చి నెలలోనే పాత భవనాన్ని కూల్చి కొత్త భవన్ నిర్మాణ పనులు మొదలు పెట్టాలని వారు ఎమ్మెల్యేను కోరారు
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-18 20:47:25
Readmore >
ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం
Posted On 2026-06-18 20:43:25
Readmore >
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-18 18:24:01
Readmore >
నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్
Posted On 2026-06-18 18:21:32
Readmore >
రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Posted On 2026-06-18 17:26:43
Readmore >