Posted on 2026-02-09 20:22:59
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: వైరా నియోజకవర్గ జూలూరుపాడు మండలం జూలూరుపాడు గ్రామపంచాయతీ పరిధిలో న్యూ ఎస్సీ కాలనీ లో ఇటీవల మరణించిన నిట్ట నాగమణి దశదినకర్మ కార్యక్రమానికి ఆర్ధిక సహాయం (75) కేజీల బియ్యం అందిందించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు దొండపాటి శీనన్న యువసేన నాయకులు కల్లోజి దినేష్,సముద్రాల పవన్,ఉదయ్, గ్రామ పెద్దలు బడుగు వీరస్వామి, కాతిరాజు శివకృష్ణ,పనితి జగన్నాథం,గతం కాంతారావు, పప్పుల రాము,కల్లోజు జానేష్,కాశీ మల్ల చరణ్, గంపల రవితేజ,నేతకాని కిరణ్,దేవరకొండ మనోహర్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
న్యూ ఎస్సీ కాలని లో నిట్ట నాగమణి దశదినకర్మ కార్యక్రమానికి ఆర్ధిక సాయం అందిందించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కాకర్ల గ్రామానికి చెందిన నాయకులు దొండపాటి శీనన్న యువసేన
Posted On 2026-02-09 20:22:59
Readmore >
డబుల్ బెడ్ రూంలు పూర్తి చేయాలి : ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-02-09 19:41:49
Readmore >
ఆర్థిక అవగాహన పెంపొందించాలి : ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-02-09 18:02:32
Readmore >
సొంత పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నదేవరు?
Posted On 2026-02-09 16:52:10
Readmore >
కోట గుళ్ళ లో ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకాన్ ప్రత్యేక పూజలు
Posted On 2026-02-08 20:31:00
Readmore >
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తోనే మున్సిపల్ అభివృద్ధి సాధ్యం : మొహమ్మద్ ఇబ్రహీం
Posted On 2026-02-08 20:27:56
Readmore >