Posted on 2026-01-12 22:53:57
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోస్ట్ ఆఫీస్ సెంటర్ పరిధిలో దొంగ నోటు కలకలం సృష్టించింది. గుర్తుతెలియని ఒక వ్యక్తి రూ.500 విలువైన నోటుతో పాన్ షాప్కు వచ్చాడు. ఆ నోటు అనుమానాస్పదంగా కనిపించడంతో షాప్ యజమాని జాగ్రత్తగా పరిశీలించాడు.
పరిశీలనలో ఆ రూ.500 నోటు దొంగ నోటుగా గుర్తించడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే అప్రమత్తమై, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఈ ఘటన నేపథ్యంలో వ్యాపారులు, సామాన్య ప్రజలు నోట్ల లావాదేవీల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద నోట్లు ఎదురైతే వెంటనే దగ్గర్లో ఉన్న పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. లేదా 100కి డయల్ చేస్తామని అన్నారు దొంగ నోట్ల చలామణి ప్రజల ఆర్థిక భద్రతకు తీవ్ర ముప్పుగా మారుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రజలు అక్రమాలకు దూరంగా ఉండి, చట్టాన్ని గౌరవించాలని విజ్ఞప్తి తెలియజేసినారు
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >