| Daily భారత్
Logo




ప్రమాదం అంచున ఎన్ఎస్పీ బ్రిడ్జ్

News

Posted on 2026-01-06 07:19:46

Share: Share


ప్రమాదం అంచున ఎన్ఎస్పీ బ్రిడ్జ్

డైలీ భారత్, హుజూర్ నగర్: హుజూర్ నగర్  నుండి మేళ్లచెర్వు వెళ్లే ప్రధాన రహదారిపై వేపల సింగారం గ్రామ శివారులో ఉన్న ఎన్ఎస్పీ బ్రిడ్జ్ ప్రమాదం అంచున ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ బ్రిడ్జ్ పైన రంధ్రం ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ బ్రిడ్జి పైన అధిక లోడ్ కలిగిన భారీ వాహనాల రాకపోకల కారణంగానే రంధ్రం ఏర్పడిట్లు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రాథమికంగా నిర్మాణ లోపాలు లేదా ఇటీవలి వర్షాల ప్రభావం  కారణంగానే బ్రిడ్జికి రంధ్రం పడినట్లు అధికారులు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈ మార్గంలో వెళ్లే  రోజువారీ ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావున ప్రమాదకరంగా ఉన్న బ్రిడ్జ్ పనులు త్వరితగతిన మరమ్మతులు చేపట్టి ఈ బ్రిడ్జిపైన రాకపోకలను  పునరుద్ధరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Image 1

ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

Posted On 2026-06-21 13:42:34

Readmore >
Image 1

ప్రపంచానికి అందించిన ఆధ్యాత్మిక సంపదల్లో యోగా ఒకటి

Posted On 2026-06-21 13:41:41

Readmore >
Image 1

కేంద్రం కీలక నిర్ణయం... 16 డ్రగ్ కాంబినేషన్లపై నిషేధం..

Posted On 2026-06-21 11:35:39

Readmore >
Image 1

కరీంనగర్ జిల్లా : ఆర్టీసీ బస్సులో మంటలు

Posted On 2026-06-21 10:47:39

Readmore >
Image 1

పాఠశాల బ్యాగ్ బరువు –పిల్లల ఆరోగ్యంపై భారం కాకూడదు

Posted On 2026-06-21 07:53:34

Readmore >
Image 1

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక తనిఖీలు – 374 మందికి కోర్టు శిక్షలు

Posted On 2026-06-20 20:28:48

Readmore >
Image 1

స్కాచ్ (SKOCH) అవార్డు అందుకున్న నెహ్రూ జూలాజికల్ పార్క్

Posted On 2026-06-20 20:26:39

Readmore >
Image 1

జడ్‌పీహెచ్‌ఎస్ దమ్మన్నపేటలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు

Posted On 2026-06-20 19:32:50

Readmore >
Image 1

ఎన్ఐటీ వరంగల్ మెంటరింగ్ కార్యక్రమానికి దమ్మన్నపేట విద్యార్థి ఎంపిక

Posted On 2026-06-20 19:30:39

Readmore >
Image 1

40వ ఒలింపిక్ డే 2కే రన్-2026 కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ

Posted On 2026-06-20 19:13:51

Readmore >