Posted on 2026-01-05 11:56:52
వెంటనే అధికారులు మున్సిపల్ ఓటర్ జాబితాను పున పరిశీలించాలి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:స్థానికంగా ఉండని వారిని, అసలు మన జిల్లా కు చెందిన వారిని, అసలు నగరానికి చెందిన వారే కానీ వారిని ఓటు హక్కు లేని వారిని మున్సిపల్ ఓటర్ల జాబితాలో ఎలా పెట్టారంటూ నిజామాబాద్ భరోసా పార్టీ 13వ డివిజన్ ఇంచార్జ్ అక్బర్ నవాజ్ ఉద్దీన్ ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికంగా ఉండని వారిని కూడా ఓటర్ జాబితాలో నమోదు చేయడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. పొట్టకూటి కోసం కూలి పని కోసం మహారాష్ట్ర నుండి వలస వచ్చిన వారిని జాబితాలో పెట్టడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. ముఖ్యంగా 13వ డివిజన్లో ఇలా చాలా ఓటర్ జాబితాలో తప్పులు తడకగా మునిసిపల్ అధికారులు ఓటింగ్ లిస్టులో వారి పేర్లను పెట్టారంటూ ఆయన ఆరోపించారు.
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >