Posted on 2025-12-24 19:52:36
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ వన్ లో హేమాద్రి గ్రాండ్ హోటల్ ప్రారంభోత్సవం లో ముఖ్య అతిథిగా హాజరై బుధవారం ప్రారంభించిన మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ.హేమాద్రి గ్రాండ్ భాగస్వాములు, నిర్వాహకులు ఎంపీ డీకే అరుణకి ఘన స్వాగతం పలికారు.అనంతరం రిబ్బన్ కటింగ్ చేసి హోటల్ ను ప్రారంభించిన ఎంపీ డీకే అరుణ గారు హోటల్ లోని ఫుడ్ బెస్ట్ క్వాలిటీ, టేస్టీ గా అందిస్తున్నారని అభిప్రాయం పంచుకున్నారు. హోటల్ నిర్వహణ రంగంలో హేమాద్రి గ్రాండ్ అంచలంచెలుగా ఎదగాలని హోటల్ భాగస్వాములకు సూర్యప్రకాష్, రాజవర్ధన్ లకు ఎంపీ డీకే అరుణ శుభాకాంక్షలు తెలిపారు..
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >