Posted on 2025-12-24 19:51:52
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: సర్పంచ్ ఎన్నికలలో కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రంగాపూర్ గ్రామస్థులు ఆదర్శంగా నిలిచారు.ఎన్నికల ముందు గ్రామపెద్దల సమక్షంలో పోటీలో ఉన్న ఇద్దరు రూ.20లక్షలకు బాండ్ పేపర్ రాయగా ఓడిన అభ్యర్థికి రూ.3లక్షలు, మిగతా రూ.17లక్షలు గ్రామాభివృద్ధికి కేటాయించాలని తీర్మానించారు. దీంతోపాటు మద్యం, నోటుకు వ్యతిరేకంగా స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.దీంతో రంగాపూర్ గ్రామంపై జిల్లాప్రజలే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అభినందనలు వస్తున్నాయి.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >