Posted on 2025-12-24 19:06:43
డైలీ భారత్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం జిల్లా కోర్టులో సీనియర్ కోర్టులో గుమస్తాగా ఎన్నో సంవత్సరాల పాటు నిష్టతో సేవలందించిన దివంగత దాసరి శ్రీనివాస్ దశ దిశ కార్యక్రమం మంగళవారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కోర్టు న్యాయవాదులు, సహోద్యోగులు, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీనివాస్ చిత్రపటానికి పుష్పమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా న్యాయవాదులు ఆయన కోర్టు సేవలను, విధి నిబద్ధతను స్మరించుకుంటూ ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో లక్కినేని సురేందర్, రమేష్ దాసరి సాంబశివరావు రిపోర్టర్. విష్ణువర్ధన్. కురిమల శంకర్. పాల్గొన్న. కత్తి బాలకృష్ణ. గుమ్మడి మహేష్. దాసరి సారధి నల్ల శీను అన్న. ఆటో శీను. రమేష్. పవన్. నవీన్.తదితరులు పాల్గొన్నారు
రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రజల్లో మరింత చైతన్యం రావాలి : ఖమ్మం త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ మోహన్ బాబు
Posted On 2026-04-13 11:03:05
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >