Posted on 2025-12-11 20:27:07
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నిఖిల్ సాయి చౌరస్తా వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీల్లో భాగంగా విధులు నిర్వహిస్తుండగా వినాయక్ నగర్ చెందిన సోనీ అనే మహిళ ఫిట్స్ రావడంతో పడిపోవడం జరిగింది దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి డ్రైవర్ షాకీర్ హుటాహుటిన ప్రధమ చికిత్స చేసి మానవుత్వాన్ని చాటుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ట్రాఫిక్ పోలీసులు తమ విధుల్లో భాగంగా ట్రాఫిక్ ను నియంత్రించడంతోపాటు, డ్రంక్ అండ్ డ్రైవ్ లో అమాయక యువత రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా నిత్యం ఆయా చోట్ల ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లే నిరాశ్రయులు, పాదాచారులకు అకస్మాత్తుగా ఏదైనా ఆరోగ్యపరంగా ప్రమాదం సంభవిస్తే వెంటనే స్పందిస్తూ వారికి మెరుగైన చికిత్స అందిస్తూ వారి కుటుంబ సభ్యులకు అప్పజెప్పుతున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసుల తీరు పట్ల నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మహిళల భద్రతే లక్ష్యం – ప్రజల్లో చైతన్యం నింపుతున్న కామారెడ్డి షీ టీమ్
Posted On 2026-06-07 13:06:00
Readmore >
ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా “ఫిట్ ఇండియా మూవ్మెంట్” సైక్లింగ్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-06-07 13:04:42
Readmore >
రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు
Posted On 2026-06-06 22:16:35
Readmore >
సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్
Posted On 2026-06-06 20:53:26
Readmore >
14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ
Posted On 2026-06-06 16:51:52
Readmore >
వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు
Posted On 2026-06-06 16:51:06
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి
Posted On 2026-06-06 16:50:07
Readmore >