Posted on 2025-12-09 11:22:22
లీఫ్స్ సంస్థ అధ్యక్షులు భూమి సునీల్ పుస్తకం - అందరికీ ఉచితంగా అందుబాటులో
డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా: రిజిష్టర్ కాని దస్తావేజు(సాదా బైనామా)ల ద్వారా గ్రామీణ ప్రాంతంలో కొనుగోలు చేసిన వ్యవసాయ భూముల క్రమబద్దీకరణకు మరో అవకాశం కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు.సాదా బైనామాల క్రమబద్ధీకరణకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించింది. 15-06-2024 వరకు సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసిన వ్యవసాయ భూముల క్రమబద్ధీకరణ కోసం 31-12-2027 వరకు ధరఖాస్తు చేసుకునే అవకాశం. చిన్న సన్నకారు రైతులకు రిజిస్ట్రేషన్ ఫీజు నుండి మినహాయింపు.ప్రభుత్వం క్రమబద్దీకారణకు గడువు ఇచ్చిన ప్రతిసారీ సమాచారంలేక లేదా అవగాహనలేక ఎక్కువమంది ధరఖాస్తు చేసుకోలేక పోతున్నారు. ఇది దృష్టిలో ఉంచుకొని, ప్రజలలో అవగాహన పెంచడానికి, రెవిన్యూ అధికారులకు, ఈ అంశంపై పనిచేస్తున్న అందరికి ఉపయుక్తంగా ఉండడం కోసం ఈ పుస్తకాన్ని రూపొందించాం.
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >
దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్
Posted On 2026-06-05 20:16:20
Readmore >
ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్ సౌభాగ్యా కు ఎస్పీ అభినందనలు
Posted On 2026-06-05 20:14:05
Readmore >