Posted on 2025-11-22 19:55:12
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:పాండిచ్చేరిలో జరిగిన ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ, అమెరికన్ విస్డం యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇందూరు కు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త గురోసాపాకులు ఇపక్కాయల హరిదాసు కు అరుదైన గౌరవం శనివారం దక్కింది. ఈ సందర్భంగా ఆయన చేసిన సోషల్ సర్వీస్ లో ఈ అరుదైన పురస్కారం ప్రధానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు తన సోషల్ మీడియా ద్వారా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని మానవత్వంతో గురువులను ఎలా పూజించాలో గురువులకు గల ప్రాధాన్యత ఏంటో ఇప్పకాయల హరిదాసు స్వామీజీ తన సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రపంచానికి తెలియ చెప్పారని అందుకే ఈ అరుదైన డాక్టరే ట్ పురస్కారం ఆయనకు అందించినట్లు నిర్వాహకులు తెలిపారు.
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >