Posted on 2025-11-18 18:10:48
డైలీ భారత్ న్యూస్, హన్మకొండ: హన్మకొండ అలంకార్ జంక్షన్ దగ్గర లో ఉన్న కాకతీయ కాలనీ లోనీ కుబేర హోమ్స్ అపార్ట్మెంట్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. అందులో అధ్యక్షునిగా దేవులపల్లి కోటేశ్వర్ ఎన్నుకోన్నారు .ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మాట్లాడుతూ కుబేర హోమ్స్ వెల్ఫేర్ సొసైటీ కమిటీని అన్ని విధాల ముందుకు నడిపిస్తానని అపార్ట్మెంట్ లో ఉన్న సభ్యులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తానని అన్నారు. ఉపాధ్యక్షుడిగా నరసింహస్వామి, కార్యదర్శిగా మేదరాజు,జాయింట్ కార్యదర్శిగా మహేందర్, అడ్వైజరి కమిటీ సభ్యులుగా ఎస్ బిక్షపతి, ప్రసన్నకుమార్, గురు ప్రసాద్, వెంకటనారాయణ, లింగమూర్తి, ఓం ప్రకాష్, బాబు గౌడ్, కార్యవర్గ సభ్యులుగా మేఘరాజ్ ,చంద్రశేఖర్, రవీందర్, వెంకటరమణ, దయానంద్, రవికుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సభ్యులుగా ఇందిరా గౌతమి శ్రీలత కమిటీ సభ్యులను అధ్యక్షులు ప్రమాణ స్వీకారం చేయించారు.
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >
బాన్సువాడ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-10 20:41:31
Readmore >
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ లో ఫీజు రాయితీ
Posted On 2026-04-10 20:39:34
Readmore >
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా యోగా తరగతి నిర్వహణ
Posted On 2026-04-10 18:20:34
Readmore >