Posted on 2025-09-24 21:59:07
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం గణేష్ బస్తీలో రామ్మోహన్ రావు హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ రెహమాన్ వెల్లడించారు.
ఈ నెల 22న రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో భోజనం చేస్తున్న రామ్మోహన్ రావు (58) పై మహమ్మద్ సాహిర్ (26), వాసంపల్లి వంశీ (30) సుత్తితో దాడి చేసి హత్య చేశారు. రామవరంనకు చెందిన సత్యవతితో వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని డీఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం త్రీ టౌన్ సిఐ శివశంకర్, టూ టౌన్ సిఐ ప్రతాప్, చుంచుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాయల వెంకటేశ్వర్లు, కొత్తగూడెం వన్ టౌన్ సిఐ కరుణాకర్, ఎస్సైలు పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >
బాన్సువాడ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-10 20:41:31
Readmore >
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ లో ఫీజు రాయితీ
Posted On 2026-04-10 20:39:34
Readmore >
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా యోగా తరగతి నిర్వహణ
Posted On 2026-04-10 18:20:34
Readmore >