Posted on 2025-07-07 16:02:37
31 వ ఎమ్మార్పీఎస్ ఆవిర్భవ దినోత్సవం
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ 60వ జన్మదిన సందర్బంగా కేక్ కటింగ్ మరియ ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ముఖ్య అతిథిగా పాల్గొని జండా ఆవిష్కరణ చేసిన జిల్లా సీనియర్ నాయకులు మండల ఇంచార్జ్ చంగల గురునాధం మాదిగా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలుగునేలపై గడిచిన మూడు దశాబ్దాలుగా ఎన్నో సామజిక ఉద్యమాలకు, మిలిటెంట్ పోరాటాలకు ఊపిరిలూదిన ఉద్యమకారుడు,జాతుల అస్థిత్వ ఉద్యమాలలో తెలుగునేలపై ఆయన నడిపిన సామాజిక ఉద్యమం ఇంకో వందేళ్ళైనా చరిత్రలో చెరిగిపోని సంతకం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు సామాజిక ఉద్యమకారుడు, మంద కృష్ణ మాదిగ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు, తెలిపారు.
మండల మాజీ తాజా అధ్యక్షులు దెబ్బేందల సాయికుమార్ మాదిగ మరియు చాపలమడుగు నరసింహారావు మాదిగ లు మందకృష్ణ మాదిగ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయటం జరిగినది,
ఈ కార్యక్రమంలో మాజీమండల అధ్యక్షులు దామెర్ల శ్రీకాంత్ మాదిగ, ప్రముఖ అంబేద్కర్ వాదులు ఇడుపుల రాజు, కంచపోగు నరసింహారావు, తంబర్ల నరసింహారావు, నీలాల ప్రదీప్, నల్లగట్ల రాము, గార్లపాటి కృష్ణ, ఇసంపల్లి కళ్యాణ్, మోదుగు రవి, దెబ్బిందల శ్రీను, ఆకాష్, సందీప్, కాకటి వెంకట్, కాకటి నరేందర్, శివ, తదితరులు పాల్గొని జయప్రదం చేసినారు.
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >