Posted on 2023-12-14 18:20:39
రాచకొండ పోలీస్ కమిషనర్ సుదీర్ బాబు
డైలీ భారత్ ,రాచకొండ: రాచకొండ పరిధిలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠా ను ఎల్ బి నగర్ ఎస్ వో టి పోలీసులు అరెస్ట్ చేసారు..
కోటి రూపాయలు విలువైన 360 కిలోల గంజాయి పట్టుకున్న ఎల్బీ నగర్ ఎస్ వో టి పోలీసులు..
వాహనాల తనిఖీల్లో భాగంగా ఉత్తర్ ప్రదేశ్ కు ట్రాన్స్ఫోర్ట్ చేస్తుండగా పట్టుకున్నాం..
రాజమండ్రి నుండి హైదరాబాద్ మీదుగా ఉత్తర ప్రదేశ్ కి స్మగ్లింగ్ చేస్తున్న ముఠా...
మొత్తం ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసాం..
వాహనాల్లో గంజాయి ని తరలిస్తు ముందు ఒక పైలెట్ వాహనం తో వెళ్తారు..
యూపీ కి చెందిన వికాస్, అబ్రర్, అమిరుద్దీన్ లను అరెస్ట్ చేసాం..
వీరి వద్ద నుండి 360 కేజీ ల గంజాయి, నాలుగు మొబైల్స్, ఒక కారు స్వాదినం చేసుకున్నాం.
డ్రగ్స్, గంజాయి పై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది..
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల పై స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నాం.
ఎవ్వరు డ్రగ్స్, గంజాయి సప్లే చేసిన కొనుగోలు చేసిన కఠిన చర్యలు తీసుకుంటాము.
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >
దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్
Posted On 2026-06-05 20:16:20
Readmore >
ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్ సౌభాగ్యా కు ఎస్పీ అభినందనలు
Posted On 2026-06-05 20:14:05
Readmore >