Posted on 2025-06-26 19:43:57
డైలీ భారత్, మహబూబాబాద్: మహబూబాబాద్ మండలంలోని బ్రాహ్మణపల్లి ప్రాథమికోన్నత పాఠశాలను వరంగల్ ఆర్జెడి సత్యనారాయణ రెడ్డి, డీఈవో రవీందర్ రెడ్డి సందర్శించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన అమలుతీరును పరిశీలించారు. పాఠశాలలో బేస్ లైన్ పరీక్షలు నిర్వహిస్తుండగా ఇంగ్లీషు, గణితంలో విద్యార్థులను పరీక్షించి సంతృప్తిని వ్యక్తం చేశారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా చక్కని గార్డెనింగ్ తో ఆహ్లాదకరంగా ఉందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. పాఠశాల అభివృద్ధికి ప్రధానోపాధ్యాయులు తీసుకుంటున్న కార్యక్రమాలను, ఉపాధ్యాయులు పనితీరును ప్రత్యేకంగా అభినందించారు
ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా క్వాలిటీ కోఆర్డినేటర్ ఆజాద్ చంద్రశేఖర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ధారావత్ భద్రునాయక్ ఉపాధ్యాయులు పాలకుర్తి మౌనిక, మాడిశెట్టి సూర్యప్రకాష్, గొట్టిముక్కల పవన్ రాజ్, బొమ్మర కృష్ణమూర్తి, రాచకొండ ఉపేందర్, కుప్పం సూర్య తేజ, బానోత్ శంకర్ పాల్గొన్నారు.
అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కళ్యాణ్
Posted On 2026-06-17 13:12:03
Readmore >
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ చేసిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-17 08:58:29
Readmore >
అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్, సన్ప్రీత్ సింగ్, IPS
Posted On 2026-06-16 17:35:59
Readmore >
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >