Posted on 2025-06-24 21:01:10
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం చండ్రుగొండ రోడ్డు చర్చి కాంప్లెక్స్ సీసీ కెమెరాలు. సోలార్ ఫెన్సింగ్ వాటర్ ప్యూరిఫై లు ప్రజలకు అందుబాటులోకి తెచ్చినందుకుషేక్ కాసిం ను అభినందించిన ఎమ్మెల్యే
సందర్భంగా షాప్ యజమాని షేక్ ఖాసిం ఎమ్మెల్యే రాందాస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాలు . సోలార్ ఫెన్సింగ్ వాటర్ ప్యూరిఫై ర్ వస్తువులను ప్రజలకు అందుబాటులో తెచ్చినందుకు అభినందించారు ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్తులను కాపాడుకోవాలంటే సీసీ కెమెరా పాత్ర ఎంతగానో ఉందని అదేవిధంగా జంతువుల నుంచి కాపాడుకోవడానికి ప్రజలు సోలార్ ఫెన్సింగ్ పై ఆధార పడాల్సి వస్తుందని అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి నీరు యొక్క ప్రాముఖ్యత చాలా ఉందని అందుకోసం సురక్షితమైన వాటర్ కోసం ప్యూరిఫైయర్ ను వాడాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మంగీలాల్ నాయక్ లీల వెంకటరెడ్డి మాజీ ఎంపీటీసీ దుద్దుకూరు మధుసూదన్ రావు, రోకటిసురేష్, రామిశెట్టి రాంబాబు, తాళ్లూరి అచ్చయ్య, బేతాళపాడు మాజీ సర్పంచ్ రాందాస్ పొన్నెకంటి సతీష్ కంచర్ల హరీష్ దుద్దుకూరు సుమంత్ తదితరులు పాల్గొన్నారు
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >
దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్
Posted On 2026-06-05 20:16:20
Readmore >
ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్ సౌభాగ్యా కు ఎస్పీ అభినందనలు
Posted On 2026-06-05 20:14:05
Readmore >