Posted on 2024-12-30 12:54:32
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ మున్సిపాలిటీ భగత్ సింగ్ కాలనీలోని మైసమ్మ కట్ట శ్రీ పోచమ్మ అమ్మవారి దేవాలయంలో సోమవారం అమావాస్య ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ యువ నాయకుడు వై. రవీందర్ యాదవ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను పొందారు. అనంతరం అందే సరిత , జంగరాజు దంపతులు ఏర్పాటు చేసిన అన్నదాన ప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామదేవతలు శక్తి స్వరూపులని, అమావాస్య రోజున అమ్మవారిని కొలిస్తే మంచి జరుగుతుందని ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొందుటి నరేందర్, నాయకులు రఘునాథ్ యాదవ్, లక్ష్మీనరసింహా రెడ్డి, అందే పైలయ్య, భాస్కర్, అందె మహేశ్వర్, గుండు అశోక్, అల్లాడ శేఖర్, బీఆర్ఎస్ యూత్ వింగ్, తదితరులు మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు..
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >