Posted on 2024-12-28 08:20:30
డైలీ భారత్, కరీంనగర్: కరీంనగర్ జిల్లా శంకరపట్నం డిప్యూటీ తాసిల్దార్ రూ 6000 లంచం తీసుకుంటుండగా శనివారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు ఓ వ్యక్తి దగ్గర నుంచి నాలా కన్వర్షన్ కోసం అనుమతులు కోరగా మల్లేశం లంచం డిమాండ్ చేశారు దీంతో బాధితులు చేసేది ఏమీ లేక ఏసీబీ అధికారులను స్పందించారు ఏసీబీ డి.ఎస్.పి రమణమూర్తి ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు డిప్యూటీ తాసిల్దార్ మల్లేశంను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >