Posted on 2024-12-27 18:53:42
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం జూలూరుపాడు గ్రామానికి చెందిన గత కొంతకాలంగా తోటి ఎలక్ట్రిషన్ ఎలబాక రాంబాబు అనారోగ్యానికి గురై కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ నందు చికిత్స పొంది ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లడానికి ఆర్థిక స్తోమత లేక కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకురావడం జరిగినది .ఈ విషయం తెలుసుకున్న తోటి ఎలక్ట్రిషన్ వర్కర్స్ ఎలబాక రాంబాబు ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని యోగక్షేమాలు అడిగి తెలుసుకొని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఆర్థిక సహాయం అందజేసినారు ఎలక్ట్రిషన్ మిత్రులు షేక్ మహబూబ్, రాజు, జగన్, యాకుబ్ పాషా, దాతలు ఆర్థిక సహాయం అందజేయాలని వారి తోటి ఎలక్ట్రిషన్ మిత్రులు తెలియజేసినారు
కేదార్నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!
Posted On 2026-06-15 13:22:45
Readmore >
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >