Posted on 2023-08-29 08:59:45
అమరావతి: దివంగత
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్
శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఇవాళ
రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి
ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా
స్మారక నాణెం విడుదల చేశారు.
అయితే ఈ కార్యక్రమానికి
ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానించిన
కేంద్రం.. ఆయన సతీమణి
లక్ష్మీపార్వతిని మాత్రం ఆహ్వానించలేదు. దీనిపై
ఆమె ఇవాళ నిప్పులు
చెరిగారు.
ఎన్టీఆర్ భార్యనని తాను బోర్డు
కట్టుకు తిరగాలా అని ప్రశ్నించారు.
ఇందుకు కారణమైన పురందేశ్వరిపైనా రెచ్చిపోయారు.
ఎన్టీఆర్ నాణెం విడుదల ప్రభుత్వ
కార్యక్రమం అయితే ప్రోటోకాల్ ప్రకారం
తనను పిలవాలని లక్ష్మీపార్వతి
తెలిపారు.
ఎన్టీఆర్ భార్యగా తనకు ఆహ్వానం
అందాలన్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు
పొడిచిన వాళ్ళు ఇవాళ ఈ
కార్యక్రమానికి హాజరు అవుతున్నారని, తనకు
మాత్రం ఆహ్వానం లేదన్నారు. ఎన్టీఆర్
నాణెం విడుదల కార్యక్రమానికి వెన్నుపోటు
పొడిచిన వాళ్ళు వెళ్లడం అభ్యతరకరమని
లక్ష్మీపార్వతి ఆక్షేపించారు.
గండిపేట ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర కేసులో ప్రధాన నిందితుడు బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
Posted On 2026-06-06 08:15:43
Readmore >
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >
దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్
Posted On 2026-06-05 20:16:20
Readmore >