Posted on 2023-08-29 05:29:45
అమరావతి: దివంగత
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్
శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఇవాళ
రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి
ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా
స్మారక నాణెం విడుదల చేశారు.
అయితే ఈ కార్యక్రమానికి
ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానించిన
కేంద్రం.. ఆయన సతీమణి
లక్ష్మీపార్వతిని మాత్రం ఆహ్వానించలేదు. దీనిపై
ఆమె ఇవాళ నిప్పులు
చెరిగారు.
ఎన్టీఆర్ భార్యనని తాను బోర్డు
కట్టుకు తిరగాలా అని ప్రశ్నించారు.
ఇందుకు కారణమైన పురందేశ్వరిపైనా రెచ్చిపోయారు.
ఎన్టీఆర్ నాణెం విడుదల ప్రభుత్వ
కార్యక్రమం అయితే ప్రోటోకాల్ ప్రకారం
తనను పిలవాలని లక్ష్మీపార్వతి
తెలిపారు.
ఎన్టీఆర్ భార్యగా తనకు ఆహ్వానం
అందాలన్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు
పొడిచిన వాళ్ళు ఇవాళ ఈ
కార్యక్రమానికి హాజరు అవుతున్నారని, తనకు
మాత్రం ఆహ్వానం లేదన్నారు. ఎన్టీఆర్
నాణెం విడుదల కార్యక్రమానికి వెన్నుపోటు
పొడిచిన వాళ్ళు వెళ్లడం అభ్యతరకరమని
లక్ష్మీపార్వతి ఆక్షేపించారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్పోస్ట్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >