Posted on 2023-08-28 08:01:23
మాజీ ముఖ్యమంత్రి, సినీనటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు సీనియర్ ఎన్టీఆర్ స్మారకార్థం కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ చిత్రపటంతో రూ.100 స్మారక నాణాన్ని విడుదల చేసింది.
ఈరోజు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో అధ్యక్షుడు ముర్ము దీనిని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు జేపీ నడ్డా, చంద్రబాబు, పురంధేశ్వరి హాజరయ్యారు.
కానీ జూనియర్ ఎన్టీఆర్ ఈ వంద రూపాయల నాణెం విడుదల కార్యక్రమానికి ఆహ్వానించినప్పటికీ దేవర షూటింగ్ కారణంగా హాజరు కాలేకపోయాడు.
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >
అర్థరాత్రి వేళ ఆపన్నహస్తం.. ""ఆపరేషన్ కవాచ్" తో సురక్షితంగా తల్లి ఒడికి బాలుడు!
Posted On 2026-04-08 17:33:40
Readmore >