Posted on 2023-11-03 20:16:52
డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణ ప్రజలకు అందరికీ నమస్కారం ఇప్పుడు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సిరిసిల్ల అసెంబ్లీ నియోజక వర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాణి రుద్రమా సిరిసిల్ల ప్రజలను కలవడానికి పాదయాత్ర రూపంలో రేపు ఉదయం 8:00 గంటలకు రగుడు నుండి పాదయాత్ర ప్రారంభమై రగుడు చంద్రంపేట చంద్రంపేట నుండి శ్రీనగర్ కాలనీ, శాంతినగర్ పూర్తిస్థాయిలో సిరిసిల్లలో ఉన్న ప్రతి వార్డు ప్రతి గల్లీ తిరిగి ప్రజలతోని మమేకమై సిరిసిల్ల పట్టణ ప్రజల అవసరాలు తెలుసుకొని వారికి అనుకూలంగా పనిచేయడానికి కేటీఆర్ అభివృద్ధి పేరిట సిరిసిల్ల ప్రజలకు చేసింది ఏమి లేదు... కేటీఆర్ అవినీతి పాలనను బహిర్గతం చేస్తూ... ఉచిత విద్య వైద్యం హామీ తో పట్టణ ప్రజలను గడప గడప కలుస్తూ... ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం ఈ పాదయాత్ర
సిరిసిల్ల నియోజకవర్గం లో పాదయాత్ర రేపు సిరిసిల్ల లో రగుడు నుండి ప్రారంభమవుతుంది దీనికి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ అభిమానులు నరేంద్ర మోడీ గారి అభిమానులు, బండి సంజయ్ అన్న అభిమానులు, ప్రజలను అందరూ అధిక సంఖ్యలో పాల్గొని పాదయాత్రను విజయవంతం చేయాలని సిరిసిల్ల పట్టణ శాఖ తరపున కోరుతున్నాము...
ఈ పత్రికా సమావేశంలో పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శిలు, కైలాస్ సిరస్వాల్, యేనగంటి నరేష్, గాజుల సదానందం, సుంకోజు రమేష్ చారి, పంపరి అర్జున్, శివప్రసాద్ శ్రీనివాస్, గడ్డం హరీష్, తదితరులు పాల్గొన్నారు
మహిళల భద్రతే లక్ష్యం – ప్రజల్లో చైతన్యం నింపుతున్న కామారెడ్డి షీ టీమ్
Posted On 2026-06-07 13:06:00
Readmore >
ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా “ఫిట్ ఇండియా మూవ్మెంట్” సైక్లింగ్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-06-07 13:04:42
Readmore >
రాజన్న సిరిసిల్ల : పట్టుదల,క్రమశిక్షణ కలిగి ఉంటే ఉన్నత శిఖరాలను సులభంగా అధిగమించవచ్చు
Posted On 2026-06-06 22:16:35
Readmore >
సంగారెడ్డి : మహిళల మెడలోని బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు నిందితుల అరెస్ట్
Posted On 2026-06-06 20:53:26
Readmore >
14వ వార్డ్ లో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ప్రత్యేక వార్డ్ సభ
Posted On 2026-06-06 16:51:52
Readmore >
వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు
Posted On 2026-06-06 16:51:06
Readmore >
వెంకట సాయి నగర్ కాలనీ సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు ఏ. విజయేందర్ రెడ్డి
Posted On 2026-06-06 16:50:07
Readmore >