| Daily భారత్
Logo




DK అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించిన హైకోర్టు

News

Posted on 2023-08-24 17:46:17

Share: Share


DK అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించిన హైకోర్టు


డైలీ భారత్, గద్వాల్ :  తెలంగాణ హైకోర్టు మరో సంచలన తీర్పు ఇచ్చింది. గద్వాల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా బీజేపీ నాయకురాలు డీకే అరుణ ప్రకటించారు. ప్రస్తుత బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డిపై అనర్హత వేటు పడింది. గతంలో కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదని, అఫిడవిట్‌లో తప్పుడు పత్రాలు సమర్పించారని డీకే అరుణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ జరిపిన హైకోర్టు.. కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. కాగా, తప్పుడు అఫిడవిట్లు సమర్పించినందుకు గాను భద్రాద్రి కొత్తగూడెం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును హైకోర్టు నిర్దోషిగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేపై హైకోర్టు తీర్పు వెలువరించడంతో స్థానిక నేతలు షాక్‌కు గురయ్యారు.

Image 1

పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-06-05 21:46:24

Readmore >
Image 1

విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు

Posted On 2026-06-05 21:41:53

Readmore >
Image 1

బూర్గంపహాడ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు

Posted On 2026-06-05 21:39:54

Readmore >
Image 1

కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్లు

Posted On 2026-06-05 21:28:52

Readmore >
Image 1

సుజాతనగర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్

Posted On 2026-06-05 21:27:15

Readmore >
Image 1

500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు

Posted On 2026-06-05 20:42:30

Readmore >
Image 1

కాకినాడ రూరల్: సీనియర్ అసిస్టెంట్ ఇంటిపై ఏసీబీ దాడులు

Posted On 2026-06-05 20:39:30

Readmore >
Image 1

పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌

Posted On 2026-06-05 20:23:17

Readmore >
Image 1

దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్

Posted On 2026-06-05 20:16:20

Readmore >
Image 1

ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్‌ సౌభాగ్యా కు ఎస్పీ అభినందనలు

Posted On 2026-06-05 20:14:05

Readmore >