Posted on 2024-02-28 11:01:46
పట్టు వస్త్రాలను సమర్పించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి
లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం ఉత్సవాల్లో పాల్గొన్న ఎంపీపీ
కార్యక్రమాల్లో దూసుకుపోతున్న చెరుకు శ్రీనివాస్ రెడ్డి
డైలీ భారత్, చేగుంట:మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాల కొండాపూర్ గ్రామంలో లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం ఉత్సవాలలో పాల్గొని పట్టు వస్త్రాలను సమర్పించి 51 వేల రూపాయలను దేవాలయానికి దుబ్బాక నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి అందజేశారు.
ఈ కార్యక్రమంలో చేగుంట మండలం ఎంపీపీ మాసుల శ్రీనివాస్ హాజరైనారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నవీన్, ఉపాధ్యక్షులు మాసాయిపేట శ్రీనివాస్, రాంపూర్ మాజీ సర్పంచ్ కాశబోయిన భాస్కర్ యువ నాయకుడు సండ్రు శ్రీకాంత్ దుబ్బాక నియోజకవర్గ యువజన అద్యక్షులు సాయి కుమార్ గౌడ్ జూకంటి రాజా గౌడ్ జనరల్ సెక్రెటరీ మోజామిల్ కొండి శ్రీనివాస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు స్టాలిన్ నర్సింహులు ఎస్టి సెల్ అధ్యక్షుడు ఫకీర్ నాయక్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మోహన్ నాయక్ యువజన అధ్యక్షుల మద్దూరి రాజు సీనియర్ నాయకుడు కాంశెట్టి సతీష్ కుమార్ చౌదరి శ్రీనివాస్ గోపాల్ రెడ్డి గ్రామ అద్యక్షులు నర్సింలు మండల సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >