Posted on 2024-02-28 11:08:34
నర్సాపూర్ మున్సిపల్ లోకల్ పరిధిలో ఇంత ఘోరమా
అధికారులు ఏం చేస్తున్నారు ఇంత నిర్లక్ష్యమా
నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి కాంగ్రెస్ పార్టీ ఆవుల రాజిరెడ్డి ఆగ్రహం
ఢిల్లీ భారత్, నర్సాపూర్ మున్సిపల్:మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ మున్సిపాలిటీలో పలు వార్డులను సందర్శించిన నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి. ఈ సందర్భంగా వారు అసంపూర్తిగా ఉన్న రోడ్లు,డ్రైనేజ్ మరియు అవసరమైన రోడ్లు,డ్రైనేజ్ వ్యవస్థను వివిధ సమస్యలను సామరసంగా పరిష్కరిస్తామని పట్టణ వాసులకు కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి నర్సాపూర్ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. అదేవిధంగా ఆయనతోపాటు భారీ ఎత్తున ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అభిమానులు స్వచ్ఛందంగా గ్రామ గ్రామాల్లో ఆయనతో కలిసి కట్టుగా పనులు చేస్తామని ధీమాతో కాంగ్రెస్ ను ఎంపీ సీట్లు గెలుచుకొని ఆ అంశాలు ప్రజలకు కానుకగా ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >