Posted on 2026-07-31 05:04:07
డైలీ భారత్, ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సంబంధంలేని వారు విద్యుత్ ప్రమాదంలో చనిపోతే ఇచ్చే పరిహారాన్ని రూ.5లక్షల నుంచి రూ.8లక్షలకు పెంచుతూ TGSPDCL నిర్ణయం తీసుకుంది. ఇది ఈ ఏడాది APR 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. ఇందులో రూ.7.20లక్షలు వారసుల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, రూ.80వేల నగదును చేతికిస్తారు. ఆవులు/గేదెలు/దున్నపోతులు చనిపోతే రూ.40వేలు, గొర్రెలు/మేకలు చనిపోతే రూ.7వేల పరిహారం ఇస్తారు.
సిరిసిల్ల కోర్టు నిర్మాణ పనులు పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్. తుకారాంజీ
Posted On 2026-08-01 14:12:57
Readmore >
వేములవాడలో ప్రైవేట్ ఆసుపత్రులు, స్కానింగ్ సెంటర్లపై డీఎంహెచ్వో ఆకస్మిక తనిఖీలు
Posted On 2026-08-01 14:10:03
Readmore >
సకాలంలో రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటిన ఆర్ యస్ఐ సాయి ప్రసన్న
Posted On 2026-08-01 07:48:28
Readmore >
నాలుగు రోజుల పసికందును రూ. 5 లక్షలకు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు
Posted On 2026-08-01 07:45:01
Readmore >
ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేయాలి
Posted On 2026-07-31 14:28:07
Readmore >
నకిలీ బంగారంతో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను మోసం చేసిన ముఠా అరెస్ట్ : సిఐ సాగర్
Posted On 2026-07-31 14:26:32
Readmore >
ఆప్త మిత్రుడు పెద్ది అకాల మృతికి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఎంపీ వద్దిరాజు
Posted On 2026-07-31 13:26:11
Readmore >
లాల్దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో శిఖర పూజ, ధ్వజారోహణ..
Posted On 2026-07-31 12:56:48
Readmore >