Posted on 2026-07-26 05:15:34
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సుజాతనగర్ మండలం రూప్లా తండా గ్రామంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో శనివారం రాత్రి BRS పార్టీలో చేరికల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పట్టభధ్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ డిండిగాల రాజేందర్, సుజాతనగర్ మండల పార్టీ అధ్యక్షులు లావుడ్యా సత్యనారాయణ, నాయకులు మాన్ సింగ్, చింతలపూడి జగన్, కొత్తగూడెం మున్సిపల్ మాజీ చైర్మెన్ కాపు సీతాలక్ష్మి, మున్సిపల్ కార్పొరేటర్లు బత్తుల మధు చంద్, గుగులోత్ రాంబాబు, గుణ చరిత్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-08-01 18:43:13
Readmore >
జాతీయ జావలిన్ డేలో మరిమడ్ల విద్యార్థుల సత్తా... 1 గోల్డ్, 2 సిల్వర్, 1 బ్రాంజ్
Posted On 2026-08-01 16:47:06
Readmore >
సిరిసిల్ల కీర్తి పెంచిన బొల్లాజి సురక్ష... జావెలిన్ డే పోటీల్లో అద్భుత ప్రదర్శన
Posted On 2026-08-01 15:52:51
Readmore >
కామారెడ్డి ట్రాఫిక్ అవుట్పోస్ట్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-08-01 15:46:07
Readmore >
జిల్లా రవాణా ఆర్టిఏ కార్యాలయమును సందర్శించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-08-01 15:44:11
Readmore >