Posted on 2026-04-21 18:25:47
డైలీ భారత్, కామారెడ్డి: ABVP ఆధ్వర్యంలో డా. BR అంబేద్కర్ గారి సాక్షిగా హాస్టల్ విద్యార్థులపై జరుగుతున్న నిరంకుశ పాలన అదనపు కలెక్టర్ కి తెలియజేయడం జరిగింది
అధికారులు స్పందించి హాస్టల్ లో జరుగుతున్న సంఘటనలపై చర్యలు తీసుకొని కనీస వసతులు కల్పించాలని అని డిమాండ్ చేస్తూ అదనపు కలెక్టర్ విక్టోరియా గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది
అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ కామారెడ్డి జిల్లా లో వరుసగా ప్రభుత్వ హాస్టల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విద్యార్థుల ప్రాణాలు పోయిన మరియు హాస్టళ్లపై దాడులు జరిగిన అధికారులు స్పందించక పోవడం సిగ్గు చేటు అని భావిస్తున్నాం ఈ సందర్భంగా ఎబివిపి రాష్ట్ర నాయకులు చరణ్ మాట్లాడుతూ అమ్మాయిల హాస్టల్లో కనీసం హాస్టల్లో సి సి కెమెరాలు , కిటికీలు, ప్రహరీ గోడ , లేక విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని హాస్టల్లో ఉంటున్నారు కనీసం జిల్లా అధికారులు కూడా వారి ఉద్యోగం సక్రమంగా చేయలేక పోవడం కారణంగా ఈ రోజు విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటుంనారు వీలైనంత త్వరగా హాస్టల్ లపై కార్యాచరణ రూపొందించాలని అని డిమాండ్ చేస్తున్నాం లేకపోతె జిల్లాలో హాస్టల్లో ఉన్న విద్యార్థులం అందరం కలిసి కలెక్టర్ కార్యాలయం లో బస చేస్తాం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు కౌశిక్,అక్షయ్,అజార్, శివ, రాకేష్ తదితరులు పాల్గొనడం జరిగింది
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >