Posted on 2026-04-05 13:32:13
మంజీరా కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
డైలీ భారత్, కామారెడ్డి జిల్లా: కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంజీరా డిగ్రీ కాలేజ్1999 నుండి 2002 వరకు విద్యనభ్యసించిన విద్యార్థుల సమ్మేళనం చాలా హాలాతకరంగా జరిగింది ఇన్ని సంవత్సరాల తర్వాత ఎక్కడెక్కడో స్థిరపడ్డ విద్యార్థినీ విద్యార్థులు కలుసుకొని వారి పూర్వ స్నేహాన్ని గుర్తు చేసుకుని సంబరాలు చేసుకున్నారు వారి యొక్క ప్రస్తుత ఉద్యోగ వివరాలు వ్యాపార వివరాలు ఒకరు తెలియజేసుకుని మరియు కుటుంబ వివరాలు చేసుకున్నారు ఇలాగే ప్రతి సంవత్సరం ఒకే చోట కూడి వాళ్ల స్నేహా మాధుర్యాన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అధ్యాపక , బృందానికి సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సాయిబాబాసార్, సత్యనారాయణ సార్ చంద్రశేకేరగౌడ్,విద్యార్థులు, గణేష్, శ్రీకాంతరెడ్డి, సాయిరెడ్డి పోచయ్య, శ్రీనివాసరావు వద్యారీతినిలు, సరిత, సుజాత, మంజుల, జామున, సిరాజ్ మిగతా విద్యార్థులు పాలుగోన్నారు అనంతరం అందరూ కలిసి విందు వినోదాల కార్యక్రమాలు లో పాలుపంచుకున్నారు.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >