Posted on 2026-04-05 06:10:59
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర సాధకుడు, బిఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ శ్రేణులు జరిపిన దాడిని తీవ్రస్థాయిలో ఖండించారు. అధికారం అండతో అరాచకాలకు పాల్పడటం కాంగ్రెస్ నైజమని ఆయన మండిపడ్డారు
రాజకీయ పతనం అభివృద్ధిని చూపించి ప్రజల మనసు గెలవాల్సింది పోయి, భౌతిక దాడులతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలనుకోవడం కాంగ్రెస్ దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనం.
రేవంత్ రెడ్డి పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందని బాదావత్ శాంతి విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, ప్రజల దృష్టిని మరల్చడానికే ఇలాంటి దాడులకు తెరలేపుతోంది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతుల కోసం, సామాన్యుల కోసం బిఆర్ఎస్ గొంతుక వినిపిస్తూనే ఉంటుంది అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం. ఈ రోజు మీరు చేస్తున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు.
తక్షణమే ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను కాంగ్రెస్ నాయకత్వం ఆపాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా బిఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేస్తామని అన్నారు.
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >
అర్థరాత్రి వేళ ఆపన్నహస్తం.. ""ఆపరేషన్ కవాచ్" తో సురక్షితంగా తల్లి ఒడికి బాలుడు!
Posted On 2026-04-08 17:33:40
Readmore >