Posted on 2026-04-04 13:49:21
డైలీ భారత్, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని పురాతన మల్కబావిని సందర్శించిన కామారెడ్డి జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ పున్న రాజేశ్వర్ ముదిరాజ్ ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారులు పవన్ కుమార్,ఏం డి ఫయుం కల్పకవనం అర్బన్ పార్క్ లో ఉన్న మల్కబావి విశిష్టతను వారికి తెలిపారు, అనంతరం ప్రముఖ వ్యాపారవేత్త ఎస్ఎల్ఎన్ కన్వెన్షన్ అధినేత నకిర్త నగేష్ ఆధ్వర్యంలో పున్న రాజేశ్వర్ ముదిరాజ్ కు శాలువ సత్కరించి అభినందనలు తెలిపారు, ఈ సందర్భంగా పున్న రాజేశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ చారిత్రక కట్టడాలను జల వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు, గజ్వేల్ ప్రాంతంలో ఎంతో ప్రాచుర్యం పొందిన, మల్క బావిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం, అవసరం అని, భావితరాలకు మన సంస్కృతిని సాంప్రదాయాలను తెలియజేసి ఇలాంటి కట్టడాలను పరిరక్షించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, గజ్వేల్ అంటే గజవెల్లువ అనే పేరు చిరస్థాయిగా ఉండే విధంగా ఈ ప్రాంత నాయకులు కృషి చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పంపరి శ్రీనివాస్,రాజేశ్వర్,నజీర్,సూర్యం,పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >