| Daily భారత్
Logo




33 ఏళ్ల తర్వాత ముస్లిం, క్రైస్తవులకు అరుదైన సందర్భ

News

Posted on 2026-02-18 12:31:40

Share: Share


33 ఏళ్ల తర్వాత ముస్లిం, క్రైస్తవులకు అరుదైన సందర్భ

డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: నెలవంక కనపడటంతో ఈ రోజు నుంచి ముస్లింలకు రంజాన్ మాసం మొదలైంది.ఇవ్వాల్టి నుంచి 30 రోజుల పాటు ముస్లింలు ఉపవాసాలు ఉంటారు.ఇక క్రైస్లవులకు కూడా ఇవ్వాల్టి నుంచే ఉపవాస దినాలు ప్రారంభమయ్యాయి.భస్మ బుధవారం నుంచి గుడ్ ఫ్రైడే వరకు క్రైస్తవులు ఉపవాసం ఉంటారు.ఇలా ఒకే సారి రంజాన్,లెంట్ సీజన్ 33 ఏళ్ల తర్వాత వచ్చింది.1993లో ఇలా ఒకే సారి లెంట్, రంజాన్ రాగా.. మళ్లీ 2057లో ఇలాంటి సందర్భం రానుంది.

Image 1

కామారెడ్డి : ఆన్‌లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం

Posted On 2026-08-05 13:09:21

Readmore >
Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >