Posted on 2026-02-02 05:17:07
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా:కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సుకన్య సమృద్ధి యోజన విజయవంతంగా 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఆడపిల్లల ఉన్నత చదువులు, పెళ్లి ఖర్చుల కోసం అందిస్తున్న ఈ పథకం ఇప్పుడు ఇన్వెస్టర్లకు మంచి రాబడినిస్తోంది. ఇందులో వార్షిక పెట్టుబడి రూ.1.5 లక్షలు, 15 ఏళ్ల పెట్టుబడి కాలం, 21 ఏళ్ల మెచ్యూరిటీ కాలంలో ప్రస్తుత 8.20% వడ్డీ రేటుతో రూ.22.5 లక్షల పెట్టుబడికి రూ.49.32 లక్షల వడ్డీతో మొత్తం రూ.71.82 లక్షలు వస్తాయి. ఈ పథకం ప్రభుత్వ హామీతో రిస్క్ లేకుండా, సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు ఉంది. పాప 10 ఏళ్లలోపు, నెలకు రూ.250తో కూడా ఖాతా తెరవవచ్చు. 18 ఏళ్లు నిండిన తర్వాత ఉన్నత చదువులకు 50% విత్డ్రా చేసుకోవచ్చు.
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >