| Daily భారత్
Logo




అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

News

Posted on 2026-01-12 17:27:46

Share: Share


అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:బోధన్ లో గత నెల 21న రెండు బంగారం షాపుల్లో చోరీకి పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు. నాందేడ్కు చెందిన నలుగురు పట్టణంలోని 2 దుకాణాల్లో 35 తులాల బంగారం, 15 కేజీల వెండిని దోచుకెళ్లినట్లు చెప్పారు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామన్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు చెప్పారు. వారి నుంచి 14 తులాల బంగారం, 6 కేజీల వెండి, 2 వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

Image 1

భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు

Posted On 2026-04-12 13:50:08

Readmore >
Image 1

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు

Posted On 2026-04-12 12:39:23

Readmore >
Image 1

భారీ అగ్నిప్రమాదం

Posted On 2026-04-12 12:10:38

Readmore >
Image 1

పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-04-12 11:41:31

Readmore >
Image 1

శీర్షిక : ఆడది ఆటబొమ్మ కాదు-- మంజుల పత్తిపాటి

Posted On 2026-04-12 08:16:03

Readmore >
Image 1

డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే

Posted On 2026-04-11 22:48:59

Readmore >
Image 1

సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి

Posted On 2026-04-11 21:25:59

Readmore >
Image 1

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ జేఏసీ నిరంతరం పోరాటం

Posted On 2026-04-11 21:20:31

Readmore >
Image 1

డి-అడిక్షన్ సెంటర్‌ను సందర్శించిన వరంగల్ పోలీస్ కమిషనర్

Posted On 2026-04-11 20:02:47

Readmore >
Image 1

జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

Posted On 2026-04-11 19:50:42

Readmore >