Posted on 2026-01-12 17:27:46
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:బోధన్ లో గత నెల 21న రెండు బంగారం షాపుల్లో చోరీకి పాల్పడిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీపీ సాయి చైతన్య తెలిపారు. నాందేడ్కు చెందిన నలుగురు పట్టణంలోని 2 దుకాణాల్లో 35 తులాల బంగారం, 15 కేజీల వెండిని దోచుకెళ్లినట్లు చెప్పారు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టామన్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు చెప్పారు. వారి నుంచి 14 తులాల బంగారం, 6 కేజీల వెండి, 2 వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >