Posted on 2026-01-12 07:53:57
డైలీ భారత్, కామారెడ్డి: సంక్రాంతి సందర్భంగా శివాలయం విద్యానగర్ కాలనీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలు ఆదివారం రోజున ఉదయం 10 గంటల 30 నిమిషాలకు శివాలయం శివాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ ముగ్గుల పోటీ కార్యక్రమంలో 200 మంది మహిళలు పాల్గొన్నారు : అధ్యక్షులు శని శెట్టి గౌరీ శంకర్
కార్యదర్శి జూలూరు గంగాధర్ డాక్టర్ దేవేందర్ ఉపాధ్యక్షుల గందె నర్సింలు సంతోష్ బెజగం క్యాషియర్ శ్రీకాంత్ కాటుపల్లి ఉప కార్యదర్శి కొత్త భీమరాజ్ ఈసీ మెంబర్స్ పడిగల ప్రేమ్ సాగర్ బాలాజీ కాలనీవాసులు సుమారుగా 200 మంది పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేశారు తదుపరి అధ్యక్షులు గౌ
రీ శంకర్ మాట్లాడుతూ ఇంతమంది మహిళలు పాల్గొనడం చాలా సంతోషకరమని అన్నారు ముగ్గుల పోటీల్లో బహుమతులు
ప్రథమ బహుమతి జీ వైష్ణవి ద్వితీయ బహుమతి ఎం జ్యోతి తృతీయ బహుమతి జేబిల్వాని తదుపరినంతరం బహుమతులు సంతోషకరము ఉందని గౌరీ శంకర్ మీడియాతో చెప్పారు అనంతరం శివాలయం విద్యానగర్ కాలనీ సంఘ సభ్యులు కాలనీ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమం విజయవంతం చేసినారు
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >
జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:48:36
Readmore >
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-11 19:47:25
Readmore >
శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం
Posted On 2026-04-11 19:43:57
Readmore >
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి
Posted On 2026-04-11 17:12:24
Readmore >