Posted on 2026-01-08 12:38:42
డైలీ భారత్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం రఘునాధపాలెం గ్రామ సర్పంచ్ మాఖం కమని నరసింహారావును పారిశ్రామిక వేత్త పల్లపు వెంకటేశ్వర్లు శాలువా, పూలదండ లతో ఘనంగా సన్మానించినారు.ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముత్యాలంపాటి నాగుల్ మీరా, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు మరియు గ్రామ 1వార్డ్ నెంబర్ మాతంగి జోజి , మాజీ ఎంపీటీసీ మేడి సామెల్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కంచు వెంకట సుబ్బయ్య, 9వార్డ్ సభ్యులు నాయుడు నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >