Posted on 2026-01-07 18:51:35
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: సంకల్ప ఫౌండేషన్ అధ్వర్యంలో నూతనంగా రూపొందించిన 2026 నూతన క్యాలెండర్ ను మంగళవారం రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ఆయన ఛాంబర్లో ఆవిష్కరించారు.నీరుపేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం మరియు పేద విద్యార్థులకు ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలకు వేల పుస్తకాలు పంపిణీ చేస్తూ కార్యక్రమాన్ని ఎంతో ముందుకు తీసుకెళుతున్న ఫౌండేషన్ సభ్యులను అభినందించారు.ఈ కార్యక్రమంలో సంకల్ప ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ రోజీ గుండ్ర ,జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్, రాజు,హరి,కృష్ణ,వెంకట్, ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది : జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-04-12 18:47:01
Readmore >
కామారెడ్డి పట్టణంలోని వీఆర్కే ఇంటర్ విద్యార్థులు తమ ప్రతిభతో ఉత్తమ ఫలితాలు సాధించారు
Posted On 2026-04-12 18:45:08
Readmore >
భార్యను కాపురానికి పంపడం లేదని.. అత్తను కరెంట్ షాక్ తో చంపడానికి ప్రయత్నించిన అల్లుడు
Posted On 2026-04-12 13:50:08
Readmore >
ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించిన జంగంపల్లి సర్పంచ్ శ్రీ వాణి వాసు
Posted On 2026-04-12 12:39:23
Readmore >
పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-04-12 11:41:31
Readmore >
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >