Posted on 2026-01-04 15:50:35
ఘనంగా సన్మానించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాచుంచుపల్లి మండల ఎమ్మార్వోగా విధులు నిర్వహిస్తున్న పానెం కృష్ణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రమోషన్ లో భాగంగా ఇటీవలే డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి పొందినారు వారిని శాలువా బొకేతో సన్మానించికలిసి శుభాకాంక్షలు తెలిపిన చుంచుపల్లి మండల మాజీఎంపీపీ బాదావత్ శాంతి,జిల్లా బిఆర్ఎస్వి కో ఆర్డినేటర్ సంకు బాపఅనుదీప్, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజేష్,బొమ్మిడి రమాకాంత్,సర్పంచ్ బాదావత్ శ్రీకాంత్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >