Posted on 2025-12-28 08:50:11
మానవత్వం మంటగలిచిన వేళ..!
నవ మాసాలు కడుపులో మోసి జన్మనిచ్చిన పసిబిడ్డను గోదారమ్మ కాల గర్భంలో తోసేసిన కర్కషపు తల్లి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లాలో ఓ తల్లి కర్కశంగా వ్యవహరించింది. నవమాసాలు మోసి కన్నబిడ్డను గోదారమ్మ సాక్షిగా కాలగర్భంలో కలిపేసింది. నవీపేట్ మండలం యంచ గ్రామ పరిధిలోని గోదావరి నదిలో స్థానికులు పసికందు మృతదేహాన్ని గుర్తించారు. సంతానం లేక ఎంతోమంది బాధపడుతున్న ఈరోజుల్లో ఓ తల్లి ఇలా చేయడం స్థానికులను కలచివేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. ఈ మధ్యకాలంలో జిల్లా కేంద్రంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ నవ మాసాలు కనీ జన్మనిచ్చిన పసిపిల్లల పట్ల తల్లిదండ్రులు వారి బిడ్డలను డబ్బు కోసమో, ఏ ఇతర కారణాల కోసమో వదిలించుకోవడం చూస్తుంటే మానవత్వం ఎంతగా మంటగలుస్తుందో ఈ ఘటనబట్టే అర్థమవుతుంది.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >