Posted on 2023-09-11 15:12:25
డైలీ భారత్, మహబూబాబాద్ : ఈరోజు మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏ.ఆర్ పోలీస్ సిబ్బంది , స్పెషల్ పార్టీ ,మరియు హోం గార్డ్ ఆఫీసర్స్ తో ఏర్పాటు చేసిన దర్బార్ లో జిల్లా ఎస్పీ జీ.చంద్రమోహన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది యొక్క సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు.
ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలి అని అన్నారు.ముఖ్యంగా రాబోయే ఎన్నికలలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా ప్రతిష్టాత్మకంగా విధులు నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏ.అర్ డిఎస్పీ విజయ్ ప్రతాప్, అర్.ఐలు అనిల్,భాస్కర్,సొమ్మళ్లు,అర్.ఎస్.ఐ లు సిబ్బంది పాల్గొన్నారు
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >